telugu blogers

20, నవంబర్ 2008, గురువారం

ఫాక్షన్ రాజ్యం

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది అనిపిస్తోంది .చిరుపార్తిపై దాడి చేయడం హేయనీయం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.

తెలుగు వెలుగు

తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం ఆనందంగా ఉంది .