telugu blogers

20, నవంబర్ 2008, గురువారం

ఫాక్షన్ రాజ్యం

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది అనిపిస్తోంది .చిరుపార్తిపై దాడి చేయడం హేయనీయం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.

కామెంట్‌లు లేవు: